గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ (GIFT)’ ఉచిత శిక్షణా శిబిరం
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 'గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ (GIFT)' ఆధ్వర్యంలో నటన, దర్శకత్వం, స్క్రిప్టు రైటింగ్ మరియు షార్ట్ ఫిల్మ్...
ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి
ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ వుంటుందని చెబుతుంటారు. అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు వుంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్న కథాంశంతో...
ఎర్రచందనం నేపథ్యంలో ‘అడవి దొంగ’.. ట్రైలర్ విడుదల చేసిన చిత్ర ప్రముఖులు
పర్నిక ఆర్ట్స్ బ్యానర్పై రామ్తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్ని...
రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం...
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకెళ్తుంది. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1 గా...
అగష్టు లో ధియెటర్స్ లోనే సంపూర్ణేష్ బాబు “బజార్ రౌడి”
హ్రుదయకాలేయం, కొబ్బరిమట్ట లాంటి కామెడి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని తన అభిమానులుగా మార్చుకున్న బర్నింగ్స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా, కె ఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా...
ఉర్వశి రౌటేలా హీరోయిన్గా సంపత్ నంది క్రియేషన్ ‘బ్లాక్ రోజ్` ఫస్ట్లుక్ .
మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి...
కేథరిన్ థెరిసా-సందీప్మాధవ్- దర్శకుడు అశోక్ తేజ నూతన చిత్రం ప్రారంభం
ఆహా ఓటీటీలో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న ఓదెల రైల్వే స్టేషన్ చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పాపులర్ కథానాయిక కేథరిన్ థెరిసా...
అమిగాస్ బార్ & కిచెన్ లాంచ్ చేసిన నటి లక్ష్మి రాయ్
బంజారా హిల్స్, రోడ్ నెం 2 అమిగాస్ రెస్టోబార్ సినీ నటి లక్ష్మి రాయ్ తో నవంబర్ 5 న ప్రారంభం చాలా ఘనంగా జరిగింది. అమిగాస్ రెస్టోబార్ కేవలం ఫుడ్ అండ్...
`ఎవరు`లో పాత్రల ఎమోషన్స్కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు – డైరెక్టర్ రామ్జీ
అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఎవరు`. పివిపి సినిమా బ్యానర్పై వెంకట్ రామ్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. సినిమా...
సమంత చేతుల మీదుగా విడుదలైన ‘శ్రీదేవి శోభన్ బాబు’ టీజర్..
సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల...